Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

‘ఆనం’ కు సేనాని బాసట

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డిజిపి తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర హోం శాఖకు లేఖ...

శ్రీధర్ రెడ్డిది నమ్మక ద్రోహం: పేర్ని నాని

సిఎం జగన్ పై అభిమానం కంటే వ్యక్తిగత అవసరాలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎక్కువయ్యాయని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.  శ్రీధర్ రెడ్డి డిసెంబర్ 25న...

ట్యాపింగ్ పై విచారణ: కేశవ్ డిమాండ్

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని తాము...

నెల్లూరు నేతలతో సిఎం భేటీ!

నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు.  జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,  పార్టీ రీజినల్...

ఈ ప్రాంతం నాకు ప్రేరణ కలిగించింది: వుజిసిక్‌

ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. వుజిసిక్ ను ఆప్యాయంగా స్వాగతించిన సిఎం జగన్ అతన్ని హత్తుకొని...

ఓవరాల్ గా మంచి బడ్జెట్: బుగ్గన

కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్ను పరిమితిని ఏడు లక్షల రూపాయలకు పెంచడం పట్ల రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు.  ఇది ఎంతో మంది మధ్యతరగతి...

వెళ్లిపోతామంటే వారిష్టం: సజ్జల

ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని, సిఎం జగన్ అలాంటివి ఏమాత్రం ప్రోత్సాహించరని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తాము ఇలాంటి వాటి మీద...

ట్యాపింగ్ కు, రికార్డింగ్ కు తేడా ఉంది : గుడివాడ

పార్టీ నుంచి వెళ్ళిపోడానికి ఒక బేస్ క్రియేట్ చేసుకునే క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  ఫోన్ రికార్డుకు,...

ట్యాపింగ్ ముమ్మాటికీ నిజం: శ్రీధర్ రెడ్డి

తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఓ పోలీసు అధికారి స్వయంగా తనకు చెప్పారని, కానీ మొదట్లో తాను నమ్మలేదని... కానీ కొన్నాళ్ళ తరువాత తన ఫోన్ కు వచ్చిన ఓ మెసేజ్ ద్వారా...

ఏపీలో వనరులు పుష్కలం : సిఎం జగన్

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని ప్రోత్సహకాలూ అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము సింగల్ డెస్క్ పోర్టల్‌ సదుపాయం అమలు చేస్తున్నామని, దీని ద్వారా 21...

Most Read