Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రోశయ్య కు ఘన నివాళి

Johar : Rosaiah రాజకీయ దిగ్గజం కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు గవర్నర్ గా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్యకు తెలంగాణా ప్రభుత్వం పూర్తి అధికార లాంచనాలతో అంత్యక్రియలు...

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి, కలెక్టర్ టూర్

Minister, Collector tour: జవాద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు పర్యటించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి...

బాబుది తప్పుడు ప్రచారం: అనిల్

Babu Comments baseless: అన్నమయ్య ప్రాజెక్టు సామర్ధ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే రెండు మూడు గంటల వ్యవధిలోనే మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కుల వరద వచ్చిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి....

గ్రీజు రాయలేరు, మూడు కడతారా?: బాబు

Government Failure-Babu: అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు రాయలేనివారు మూడు రాజధానులు కడతారా అని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటీవలి వరదలకు 62 మంది...

విలక్షణ రాజకీయ నేత రోశయ్య

Rosaiah- a unique politician: తెలుగు రాజకీయ యవనికపై కొణిజేటి రోశయ్యది ప్రత్యేక శైలి. విలక్షణ నేతగా, వక్తగా, ఆర్ధిక వ్యవహారాల్లో రాటు తేలిన ఆర్ధికవేత్తగా తాను పనిచేసిన ముఖ్యమంత్రులందరివద్దా తలలో నాలుకగా వ్యవహరించారు....

రేపు రోశయ్య అంత్యక్రియలు

Last Rituals Of Rosaiah : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య  అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం కొంపల్లిలోని అయన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. మొదట జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరపాలని అనుకున్నా,...

రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత

Rosaiah no more: తెలుగు రాష్ట్రాల రాజకీయ దురంధరులు, గాంధేయవాది కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. నేటి ఉదయం ఆయనకు నిద్రలోనే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బంజారా హిల్స్ రోడ్ నంబర్...

పొర్లుకట్టకు రూ.100 కోట్లు: సిఎం జగన్

Funds for Somashila Repairs: పెన్నానది దిగువన పొర్లు కట్ట నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రెండ్రోజులుగా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లోని...

అప్పులకు ఆదిపురుషుడు బాబు: భరత్

Its not fair: ‘అప్పులకు ఆదిపురుషుడు’ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టిడిపి ఎంపీలు నిన్న...

తిరుపతి వరద బాధితులకు సిఎం ఓదార్పు

CM Visit: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు  తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో వరద బాధితులను పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన ప్రదేశాలను సిఎం పరిశీలించారు....

Most Read