తన తల్లి డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలంటూ నోషిత అనే యువతి సిఎం జగన్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. రాష్ట్ర డిప్యూటీ సిఎం,...
సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసు నమోదు కానుంది. కొందరు వ్యక్తులు రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ పేరిట మూడు నకిలీ అక్కౌంట్లు ట్విట్టర్ లో ప్రారంభించారు. వీరి వివరాలు వెల్లడించాలంటూ...
రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చరుగ్గా సాగుతోంది. ఈ ఒక్క రోజే 8 లక్షల డోసులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీరిలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు, ఐదేళ్ళలోపు చిన్నారుల...
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించడానికి ఐదుగురు సభ్యుల న్యాయవాదుల ప్యానల్ ను నియమిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఆదాయపు పన్ను, రైల్వే శాఖలు...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ) చైర్మన్గా జస్టిస్ కనగరాజ్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఎస్ఈసీగా కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది అయితే కోర్టు ఆదేశాలతో...
తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి దేవాలయాలు కొత్తగా నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టిటిడి కళ్యాణ మండపాలను నిర్మిస్తున్నట్లు...
వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి రావాలని నిన్నటి సమావేశంలో ఇరు...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ డా. భాస్కర్ భూషణ్ ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ శుక్రవారం...
రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 19 నుంచి 25 వరకూ పరీక్షలు...
ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నారా లోకేష్ తాట తీస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. జగన్ పై పరుష పదజాలం ఉపయోగిస్తే తాము అంతకంటే ఎక్కువగానే తిడతామని...