Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం: కాకాణి

Farmer Friendly: రాష్ట్రంలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద ఇప్పటి వరకూ రూ.9వేల 662 కోట్ల రూ.లను చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి వెల్లడించారు. ఈ...

పర్యావరణ విధ్వంసం జరుగుతోంది: బాబు

చెట్లను కొట్టివేస్తే మళ్ళీ పెంచవచ్చని, కానీ కొండలను తవ్వేస్తే ఎలా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయమై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. వైసీపీ...

ఆగస్ట్ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్: సిఎం

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని, దశలవారీగా దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య...

విజయవంతంగా పోలవరం గేట్ల ఆపరేటింగ్

ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి...

పెన్నా రిటైనింగ్ వాల్ కు శంఖుస్థాపన

పెన్నానది రిటైనింగ్  వాల్ నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీ సమీపంలో పెన్నానదిపై దాదాపు...

సిఎం జగన్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు

Wishes:  గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. “రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు” అంటూ...

రెండు రాష్ట్రాల మధ్య సామీప్యత ఉంది: ద్రౌపది

Thank You: ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రెండూ ఇరుగు పొరుగు రాష్ట్రాలని, ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్ల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఎంతో సామీప్యత ఉందని ఎన్డీయే రాష్ట్ర...

భాగస్వామ్యం కావడం అదృష్టం: చంద్రబాబు

సామాజిక న్యాయానికి తమ పార్టీ మొదటినుంచీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్, ఇప్పుడు ద్రౌపది ముర్ము......

ద్రౌపది ముర్ముకు సిఎం తేనీటి విందు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము గౌరవార్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా...

రైతుల వాటా కేంద్రం, రాష్ట్రం భరించాలి: సిఎం

Fasal Bima: ఫసల్‌ బీమా యోజన ఎక్కువమందికి వర్తించేలా విధానపరమైన మార్పుకు తీసుకు రావాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫసల్‌ బీమా యోజనలో కొన్ని రాష్ట్రాలు...

Most Read