Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఓ డ్రామాలా సాగింది: సొమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఓ స్టేజ్ డ్రామా లాగా సాగిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. పార్టీ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకోకుండా, వారితో...

మీ మద్దతుకు సెల్యూట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన నాయకులు,కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో...

సిఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్. అని, త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే సందేశమని సిఎం పేర్కొన్నారు. దైవ...

నా గుండె ధైర్యం మీరే: కార్యకర్తలతో జగన్

My Strength: చంద్రబాబు సైకిల్ తొక్కలేక, తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నాడని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన...

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

Permanent President: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగంలో ఈ మేరకు ప్రతిపాదనలు సవరిస్తూ దాని  ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల...

సామాజిక న్యాయ విద్రోహి జగన్‌ : అచ్చెన్నాయుడు

Social Injustice:  రాష్ట్రంలో సిఎం జగన్ సామాజిక న్యాయానికి తూట్లు పోడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో పది శాతం కొత్త విధించారని, బీసీ సబ్-ప్లాన్...

త్వరలో బాబు గిన్నీస్ రికార్డు : పేర్ని

Babu- Record: విజయవాడలో గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు తిరుగుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 2004, 2009లో రెండుసార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి...

రెండో రోజు ప్లీనరీ ప్రారంభం

YSRCP Plenary:మంగళగిరిలో జరుగుతోన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండోరోజు కార్యక్రమాలు మొదలుయ్యాయి, తొలుత  పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకత అనే అంశంపై చర్చను చేపట్టారు.  తమ్మినేని సీతారాం దీనిపై చర్చ మొదలు పెట్టారు. దీనిపై...

అమర్‌నాథ్‌ యాత్రికులపై సిఎం ఆరా

Take Care: అమర్‌నాథ్‌ యాత్రలోకుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ...

కష్ట కాలంలోనూ సంక్షేమం ఆపలేదు: బుగ్గన

Carona-Crises: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నవరత్నాల అమల్లో వెనక్కు వెళ్లలేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సిఎం పదవి...

Most Read