Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు

Murmu Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విజయవాడలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును కలవనున్నారు.  ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము ఈరోజు అమరావతిలో...

జగనన్నవిదేశీ విద్యా దీవెన

Videshee Vidya: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు మరో పథకం ప్రవేశ పెట్టింది.  విదేశీ విద్యకోసం  జగనన్న విదేశీ విద్యాదీవెనకు రూపకల్పన చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతిభకే...

ప్రతి అంశంపై దృష్టి పెట్టాలి: హౌసింగ్ పై సిఎం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ నిర్మాణ ప్రక్రియలో ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని,...

ద్రౌపది ముర్ముకు టిడిపి మద్ధతు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేడు సమావేశమైన స్ట్రాటజీ కమిటీ ఈ ...

పవన్ రాజకీయ ప్రవచనకారుడు : పేర్ని నాని

Pawan-Prophet: ఓ నాయకుడు వీకెండ్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారని, అది కూడా ఫోర్ట్ నైట్ సర్వీస్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రజల...

ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ ప్రమాణ స్వీకారం

Swore-in:  నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి శాసనసభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్...

కేశవ్ కు భద్రత కల్పించాలి: అచ్చెన్నాయుడు

Vendetta politics: తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రత కుదించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండించింది. నాలుగు రోజుల క్రితం భద్రత పెంచాలని కేశవ్...

మీరు నొక్కుతున్న బటన్ బ్యాటరీ మోడీదే

Button-Battery: ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వానికి దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఆమెపై సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. అనూహ్యమైన మెజార్టీతో ఆమె విజయం సాధించబోతున్నారని జీవీఎల్ ధీమా వ్యక్తం...

రేపు రాష్ట్రానికి ద్రౌపది ముర్ము

Murmu Tour: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మురుము మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు: విజయసాయి

Plenary Success:  రెండ్రోజులపాటు జరిగిన ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున ఈ వేడుకను...

Most Read