Tuesday, October 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TDP: ఓటర్ల జాబితాలో అక్రమాలపై క్షేత్ర స్థాయి పర్యటన

జగన్ సిఎం అయిన తరువాత రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఓట్లు తొలగించారని, ఇవి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే తీసేశారని  టిడిపి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి  నిమ్మకాయల...

YS Jagan: నేడు జగనన్న తోడు

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి వడ్డీ లేని ఋణం అందించే 'జగనన్న తోడు' నాలుగో ఏడాది తొలివిడత సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

AP CM: రవాణా రంగంలో సంస్కరణలు: సిఎం సూచన

నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికి  ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  ఇప్పటికే 16.17 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని...

Pawan Kalyan: హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోం: పవన్

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని ,శ్రీకాళహస్తిలో సిఐ అంజూ యాదవ్ దానికి  భంగం కలిగించారని, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమమ పార్టీ నేత కొట్టే సాయిపై అక్రమంగా...

Yanamala: బిసిల విషయంలో జగన్ కొంగ జపం

బీసీలకు తాము అండగా ఉన్నామని వైఎస్సార్సీపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. బిసిల విషయంలో జగన్ కొంగజపం చేస్తున్నారని, తడి గుడ్డతో గొంతులు...

Medicine: ఏపీ వారికే వైద్య సీట్లు

వైద్య విద్యకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో 2014 జూన్‌ 2 తర్వాత ఏర్పాటైన‌ ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్‌ మైనారిటీ వైద్య కళాశాలలు, డెంటల్‌...

Nethanna Nestham: 21న వెంకటగిరికి సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 21న  తిరుపతి జిల్లా  వెంకటగిరిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా వరుసగా ఐదో ఏడాది  80,686 మంది లబ్దిదారులకు మొత్తం రూ.300...

NDA meeting: ఢిల్లీకి జన సేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెన్ననున్నారు. మంగళవారం జరగనున్న ఎన్డీయ మిత్రపక్షాల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని  జనసేన అధికార ప్రతినిధి  ఓ ప్రకటన ద్వారా...

దూదేకుల ముస్లింలకూ షాదీ తోఫా

దూదేకుల ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ ప్రకటించారు.  వారికీ  వైఎస్సార్ షాది తో ఫా కింద లక్ష రూపాయలు  ప్రభుత్వం ఇవ్వనుంది. దూదేకుల ముస్లిం కులస్తులకు వైఎస్సార్ షాది...

రేపు తిరుపతికి పవన్ కళ్యాణ్; ఎస్పీకి వినతిపత్రం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు.  విచ్చేయుచున్నారు.  గత వారం జనసేన ఆధ్వ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ నేత  కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై...

Most Read