Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పవన్ క్షమాపణ చెప్పాలి: గుడివాడ డిమాండ్

విశాఖ గర్జనను డైవర్ట్‌ చేయడమే పవన్‌కళ్యాణ్‌ లక్ష్యమని, అందుకే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరిగాయని, పవన్‌కళ్యాణ్‌ ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖలో...

మంత్రుల కాన్యాయ్ పై జనసేన కార్యకర్తల దాడి

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.   రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ల వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు....

విశాఖ గర్జనకు పోటెత్తిన జనం

పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీకి జనం పోటెత్తారు. వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చిన అభిమానులు, మద్దతుదారులతో  విశాఖ జనసంద్రమైంది. నగరంలోని ఎల్‌ఐసీ భవనం...

చంద్రబాబు పతనం “అన్ స్టాపబుల్”..అంబటి విమర్శ

వైఎస్ఆర్ కు  స్నేహితుడు అని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్ దగ్గర పాకెట్ మనీ తీసుకున్నానని చెప్పలేదేమిటని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు  ప్రశ్నించారు. లోకేష్ ఒక బఫూన్.. బాలకృష్ణ అమాయకుడు, అసమర్థుడు...

ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని...దీంతో భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీకి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది....

సిఎం జగన్ తో బ్రిటిష్ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు...

విశ్వనాథ్, కృష్ణా-సుచిత్రా ఎల్లాలకు వైఎస్సార్ అవార్డులు

Ysr Life Time Awards : కళాతపస్వి కె. విశ్వనాథ్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకుడు డా. నాగేశ్వర్ రెడ్డి, భారత్ బయోటెక్ అధినేతలు సుచిత్రా, కృష్ణా ఎల్లాలకు ఈఏడాది...

మౌలిక వసతులు కల్పించాలి: సోము డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేయగల సతా భారతీయ జనతా పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పాత 13 జిల్లాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి...

మాకు రాజధాని కావాల్సిందే: మంత్రి అమర్ నాథ్

రేపటి విశాఖ గర్జనలో లక్షలాది ప్రజలు పాల్గొని తమ ఆకాంక్షను వెల్లడించబోతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమమ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. గతంలో హైదరాబాద్ కోసం తెలంగాణా పోరాటం జరిగిందని,...

పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు: బాబు

ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మారడంలేదని, చట్టాన్ని  అతిక్రమించి పని చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కొంతమంది కళంకిత అధికారులు తయారై మొత్తం...

Most Read