Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: అంబటి

చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా సమ సమాజం, అంబేద్కరిజం గుర్తుకు వచ్చిందని, 44 ఏళ్ళ రాజకీయ జీవితంలో, 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఇలాంటివి గుర్తుకు రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి...

జస్టిస్ రమణ గౌరవార్ధం ఏపీ ప్రభుత్వ విందు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గౌరవార్ధం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు విందు ఏర్పాటు చేసింది. విజయవాడలోని సికె ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి...

ఇదో అరుదైన ఘట్టం: సిఎం జగన్

రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన బెజవాడ బార్ అసోసియేషన్ భవన సముదాయాన్ని సుప్రీం...

రేపు యువమోర్చా సభ : సోము

ఉచిత పథకాలు, తాయిలాల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని,  ప్రజలు కూడా ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ...

కులుమనాలిలో చిక్కుకున్న జివిఎంసి  కార్పొరేటర్లు

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేటర్లు  స్టడీ టూర్ కు వెళ్లి కులుమానాలీలో చుక్కుకుపోయారు. మొండి సమీపంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి.  వీటిని క్లియర్ చేయడానికి రెండు రోజులు సమయం పడుతుందని...

అంబేద్కర్ ను అవమానించారు: బాబు

విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి సిఎం జగన్ తనపేరు పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని ప్రశ్నించారు....

లోకేష్ కు లోక జ్ఞానం లేదు: పెద్దిరెడ్డి

ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో తెలుగుదేశం నేత నారా లోకేష్ రాసిన లేఖ అతని అజ్ఞానాన్ని బైట పెట్టిందని  రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాజలీ, మైన్స్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి...

భూమనపై జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు

భూమన కరుణాకర్ రెడ్డి సేవలను పార్టీలు తగిన విధంగా ఉపయోగించుకోలేక పోయాయని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ వ్యాఖ్యానించారు.  ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం ఎంతో కష్టమని, చేసిన...

వడ్డీ భారమే లక్ష కోట్లు ఉంటుంది: యనమల

మరోసారి అధికారం రాదని తెలిసే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సిఎం జగన్ కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ఉపాధి...

బీహారీల సంస్కారం మీకుందా? విజయసాయి ప్రశ్న

ఏపీని బిహార్‌గా మార్చేశారన్న మాటలతో తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ బిహారీలతోపాటు ఆంధ్రులనూ అవమానించారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆరు కోట్ల ఆంధ్రులను, దాదాపు 12...

Most Read