Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు, మేధావులు ఆలోచించాలి: బాబు

Destructive Rule: ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ ప్రభుత్వ విద్యంస పాలన కొనసాగుతూనే ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజావేదికను కూల్చివేసి...

విశాఖ-భోగాపురం హైవేకు సిఎం వినతి

CM met Gadkari: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండోరోజు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు రహదారుల...

కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటి

CM Jagan Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ప్రధానితో...

విభజన హామీలు నెరవేర్చండి: సిఎం వినతి

CM Jagan met PM: విభజన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ప్రత్యేక...

కార్పొరేషన్ గా అమరావతి

Amaravathi Corporation: అమరావతిని నగరపాలక సంస్థ కార్పొరేషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలతో ఈ...

రైతు భరోసా సాయం విడుదల

Raithu Bharosa disbursed: వైయ‌స్ఆర్‌ రైతు భరోసా- పిఎం కిసాన్  యోజన  పథకం కింద ఆర్ధిక సాయాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జ‌మ చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...

ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంపై దుమారం

attacks on NTR Statues:  రాష్ట్రంలో రెండుచోట్ల జరిగిన ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి ఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీకి...

పది వేల కోట్లతో అమరావతి అభివృద్ధి: సోము

Amaravathi Capital: తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఒక దశ-దిశా లేకుండా...

రైతు భరోసా: మూడో ఏడాది మూడో విడత

Bharosa to Farmers: వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ. 1,036 కోట్ల సాయాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

సిఫార్సు లేఖలు వద్దు: వైవీ విజ్ఞప్తి

Vaikuntha Darshan - No Letters: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు...

Most Read