Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

టిడిపిని రద్దు చేయండి : ఈసీకి వైసీపి వినతి

Ysrcp Mps Meet Election Commission Of India Requested To De Recognize Tdp : తెలుగుదేశం పారీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి...

కలిసుందాం రండి: పేర్నినాని

రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోయి ఒకేరాష్ట్రంగా కలిసుందామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. ఏపీలో పార్టీ పెట్టమని అక్కడి ప్రజలు తనను అడుగుతున్నరంటూ తెలంగాణా సిఎం...

పునరాలోచన చేయండి: లక్షీనారాయణ

రాజధానిపై ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీ నారాయణ సూచించారు. రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు తమ భూములకు విలువ...

నేడు ఏపి కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. స‌చివాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ భేటీ మొదలు కానుంది. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం...

రాష్ట్రానికి భారీగా టూరిజం ప్రాజెక్టులు

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. ఏపీలో పర్యాటకరంగాన్ని మరింత ముందుకు...

అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబు

టీడీపీ హయాంలో చంద్రబాబే మాదక ద్రవ్యాల వ్యాపారం చేశాడని.. గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఢిల్లీ లో ఆరోపించారు. ఏపీలో ఎవరి...

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: మంత్రి సురేష్

విద్యా విధానాన్ని బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అందుకే ప్రవేట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థలను సంస్కరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని...

గురుకులాల విద్యార్ధులతో సిఎం భేటి

రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారుల్లో చాలామంది అత్యంత సాధారణమైన నేపధ్యం నుంచే వచ్చారని, వారి నుంచి స్ఫూర్తి పొంది, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్ధులు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

నాడు ఆత్మహత్యలు, నేడు ఆర్బీకేలు: సిఎం

ఒకప్పుడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను పరిశీలించేందుకు వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా,...

రేషన్ డీలర్ల ఆందోళనకు టిడిపి మద్దతు

రేషన్ డీలర్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని,  గ్రామ వాలంటీర్లు, మొబైల్ వాహనాలతో డీలర్లను...

Most Read