వాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా వాక్సినేషన్ ను...
ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు కమిషర్లుగా సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వెంటనే వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు....
Andhra Pradesh Cabinet Meeting :
ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ నేడు భేటి కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ ముఖ్యంగా రాష్త్రంలో కోవిడ్ పరిస్థితి,...
మాజీ ఎంపి, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి కన్నుమూశారు. ఏప్రిల్ 15 నుంచి కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి నాలుగు రోజులపాటు హోం ఐసోలేషన్ లో వుండి చికిత్స పొందారు.. పరిస్థితిలో...
రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా పాక్షిక కర్ఫ్యూ అమల్లో వుంటుంది. కోవిడ్పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6...
తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన డా. గురుమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటి జరిగింది. ఉప ఎన్నికలో...
సంగం డెయిరీ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో్ రిమాండ్ ఖైదీగా వున్న...
రాష్ట్రంలో మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ పరిస్థితులు...