Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాగా పనిచేశారు, అభినందనలు : సిఎం జగన్

వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు బాగా పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబిచ్చారు. ప్రతీ అధికారి.. మరీ ముఖ్యంగా లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులంతా బ్రహ్మండంగా చేశారు కాబట్టే...

లంక గ్రామాల్లో సిఎం జగన్ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటన మొదటి రోజు పూర్తయ్యింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడి,  పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అరిగెలవారిపేట, ఉడిమూడిలంక వాడ్రేవుపల్లి...

సిఎం పెన్నుపై బుడ్డోడి కన్ను

A Gift: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనలో ఓ విచిత్ర సంఘటన జరిగింది.  పి.గన్నవరం మండలం  గంటి పెదపూడి లంకలో  బాధితులను పరామర్శిస్తున్నసమయంలో సిఎం ఓ...

పన్నుల వసూళ్ళలో పారదర్శకత: సిఎం

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వానికి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి...

వాస్తవాలు చెబుతూనే ఉంటాం: అంబటి

Non-stop: పోలవరం విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతిస్తున్న పత్రికలు తమ ప్రభుత్వంపై కావాలని పదే పదే దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర జనలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు....

పోలవరంపై సిఎం స్పందించాలి: దేవినేని

Answer this: కాంట్రాక్టర్ ను మార్చడమే పోలవరం ప్రాజెక్టుకు శాపమని నిపుణుల కమిటీ తేల్చిందని,  ప్రాజెక్టు నిర్మాణంలో విధ్వంసం జరిగిందని ఇది మాటలకందనిదని  మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని వ్యాఖ్యానించారు. హైదరాబాద్...

ఉచిత బియ్యం పంపిణీ ఆగష్టు 1 నుంచి: బొత్స

Garib Yojana: ఆగస్టు 1నుంచి ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  పాత జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని ఏడు  వెనుకబడిన జిల్లాల్లోని అందరికీ, మిగిలిన...

కాళేశ్వరం వల్లే ఈ ముంపు : సిఎం రమేష్

కాలేశ్వరంలో నీరు నింపి ఒక్కసారిగా గేట్లు ఎత్తడం వల్లే మొన్న గోదావరి పరివాహక గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిందని బిజెపి రాజ్య సభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. పోలవరం వల్ల...

వరద ప్రాతాల పర్యటనకు సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారికి అందిన, అందుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా...

అంబులెన్స్ సేవల కోసం 104(1)

సర్వర్ లో సాంకేతిక కారణాల వలన  రాష్ట్రంలో 108 అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదని 104 & 108  సేవల అడిషనల్ సిఈఓ ఆర్. మధు సూదన...

Most Read