Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నేను మీ కుటుంబ సభ్యుడిని: సిఎం జగన్

CM on PRC: రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని, ఎంత మంచి చేయాలో...

నిర్వాసితుల దీక్షలు పట్టించుకోరా? లోకేష్

Lokesh on Polavaram: పోల‌వ‌రం నిర్వాసితుల‌ స‌మ‌స్య‌లను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వారికి రావాల్సిన పరిహారాన్నివెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు....

29 గ్రామాలూ ఉండాల్సిందే: సోమిరెడ్డి

Amaravathi Corporation: అమరావతి కార్పొరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం అమరావతి మున్సిపల్ క్యాపిటల్...

ఉద్యోగ సంఘాలతో నేడు సిఎం భేటీ

PRC on Today?: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల...

విద్యార్ధులకు అనుగుణంగా వసతులు: సిఎం

CM Review on Education: నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

బాబు శాపనార్ధాలు మాకు ఆశీస్సులు : సజ్జల

No early elections: ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు ఎన్ని శాపనార్ధాలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ యజ్ఞం ఆపే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల...

విభజన కంటే జగన్ తోనే నష్టం: బాబు

Jagan Destructive rule: రాష్ట్ర విభజన కంటే జగన్ పరిపాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్...

జగనన్న కాలనీల పేర్లు మారుస్తా: సోము

BJP for Name Change: జగనన్న కాలనీలకు తానే స్వయంగా వెళ్లి మోడీ కాలనీలుగా పేర్లు మారుస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఛాలెంజ్ చేశారు. ఒక్కో...

విద్యా పథకాలపై మంత్రి సురేష్ సమీక్ష

Review on Education: మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీకి సిద్ధం కావాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్  అధికారులను ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో జగనన్న అమ్మ...

అనురాగ్, ధర్మేంద్ర ప్రదాన్ లతో సిఎం భేటి

CM Jagan Delhi tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండోరోజు పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ఉదయం కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో...

Most Read