Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: సిఎం అయ్యేందుకు సిద్ధం: పవన్

అధికారం, పదవులు లేకుండానే ప్రజలకు ఎంతో కొంత మేలు చేశానని, గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే ఈ ప్రభుత్వం చేసే తప్పులను కొన్నిటినైనా ఆపి ఉండేవాడినని జన సేన అధినేత...

YS Jagan: బాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు..: సిఎం జగన్

పవన్ కళ్యాణ్ తన వారాహి వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ తర్వాత కూడా చంద్రబాబు కోసమే తాను...

YSRCP_JS: ‘చెప్పు’ రాజకీయం పవన్ దే: అంబటి

పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించినప్పుడు తమ పార్టీ నేత పేర్ని నాని రెండు చెప్పులు చూపించడంలో తప్పేమిటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని,...

Kakani Govardhan Reddy: రైతులకు లోకేష్ సలహాలా?: కాకాణి ఎద్దేవా

రోజంతా నడిస్తే జనం వెంట రావడంలేదని కేవలం సాయంత్రం నాలుగు గంటల తరువాతే లోకేష్ పాదయాత్ర మొదలు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పొద్దున...

TDP: ప్రతి మాటకూ బదులిస్తాం: బొండా ఉమా

గుడివాడలో చంద్రబాబు పోటీ చేయాల్సిన అవసరం లేదని,  తమ పార్టీనుంచి ఓ చిన్న కార్యకర్తను పోటీకి దింపి గెలిపిస్తామని టిడిపి నేత బొండా ఉమా బదులిచ్చారు. దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలంటూ...

నేడు గుడివాడకు సిఎం: టిడ్కో ఇళ్ళ పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. గుడివాడ మున్సిపాలిటీ పరిథిలోని  మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8, 912 టిడ్కోఇళ్లను...

‘ఆడుదాం ఆంధ్ర’- క్రీడా సంబురాలు : సిఎం నిర్ణయం

గ్రామస్థాయి నుంచి నైపుణ్యవంతమైన క్రీడాకారులను తయారు చేసేలా అధికారులు, క్రీడా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో  ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని...

Chandrababu: లక్ష మెజార్టీ లక్ష్యం: కుప్పంలో బాబు

ప్రజల కోసం తాము రూపొందించిన సూపర్ సిక్సర్ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం చేకూర్చేలా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి...

YS Jagan: ఇంటర్నెట్ తో ప్రభుత్వ సేవలు వేగవంతం

డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని, తద్వారా పాలనా వ్యవస్థలో పెనుమార్పులు రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అన్ని...

విశాఖ ఎంపి భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీ కిడ్నాప్

విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ భార్య నాగ జ్యోతి, కుమారుడు శరత్ తో పాటు  వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్ జి. వెంకటేశ్వర రావు కిడ్నాప్ కు...

Most Read