Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు పబ్లిసిటీ యావ వల్లే ఈ ఘటన: కాకాణి ఫైర్

చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తన,  ప్రచార యావ వల్లే నిన్నటి కందుకూరు ఘటన జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అధికార దాహం కోసం 8...

ప్రభుత్వ వైఫల్యం వల్లే: ఎమ్మెల్యే డోలా

ప్రభుత్వ వైఫల్యం వల్లే కందుకూరు ఘటన జరిగిందని ఎమ్మెల్యే డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు.  జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు పర్యటనకు వస్తుంటే పోలీసు యంత్రాంగం కనీస భద్రతా...

బాబు పర్యటనలో అపశ్రుతి: ఎనిమిది మంది మృతి

చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పర్యటనలో  భాగంగా కందుకూరులో జరిగిన రోడ్ షో లో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో...

చంద్రబాబుకు పవన్ ఊడిగం: అంబటి

పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తానని చెప్పకుండా సిఎం జగన్ ను తిరిగి అధికారంలోకి రానివ్వనని చెప్పడం విచిత్రంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును అధికారంలోకి...

కాపుల్ని రెండు పార్టీలూ మోసం చేశాయి: సోము

కాపులకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గతంలో ముస్లిం రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ అంశంపై...

ప్రధానిని కలిసిన సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి దేశ రాజధానికి చేరుకున్న జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటల...

‘యువ గళం’ పేరుతో లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్   కొత్త సంవత్సరం జనవరి 27నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. తన తండ్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం...

ఆర్ధికంగా ఏ ఇబ్బందీ లేదు, రాదు: బుగ్గన

గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్ కు తిప్పలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ మంత్రి, టిడిపి...

ముసుగు రాజకీయాలు ఎందుకు?: పేర్ని

అన్ స్టాపబుల్ కార్యక్రమం పేమెంట్ ఇచ్చే టాక్ షో అని, బాలయ్య చేసే షోలో పవన్ పాల్గొనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన  అవసరం ఏముందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బావ తప్పులను...

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు: అఖిలపక్షం నిర్ణయం

అఖిలపక్షం నేతృత్వంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులను వివరిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  రాష్ట్రంలో ప్రజాస్యామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ...

Most Read