Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

11న కేబినెట్ విస్తరణ: బీసీలకు పెద్దపీట?

Social Engineering: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈనెల 11న సోమవారం పునర్ వ్యవస్థీకరించనున్నారు. సిఎం జగన్ ఈ సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకున్నారు....

బాబు పల్లకీ మోయడానికే …: అంబటి

You are for Babu: జనసేన ముమ్మాటికీ చంద్రబాబు పల్లకీ మోయడానికే పుట్టిందని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాపాడి ఎవరిని సిఎం...

కొత్త జిల్లాలు కలుపుతూ జాతీయ రహదార్లు

Jagan-Gadkari: రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

నేడు గవర్నర్ తో సిఎం భేటీ

CM-Governor: ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. నిన్న దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర...

రెవిన్యూ లోటు భర్తీ చేయండి: సిఎం జగన్

Pls look into it: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం తరువాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. తొలుత  కేంద్ర ఆర్థికశాఖ...

ప్రజలను పల్లకీ ఎక్కిస్తాం: పవన్ కళ్యాణ్

For farmers: తాము ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగాలేమని, ప్రజలను పల్లకి ఎక్కించడానికే తాము ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఏదో పార్టీకి పల్లకీ మోస్తున్నామంటూ వైసీపీ...

పెండింగ్ సమస్యలు పరిష్కరించండి: సిఎం

Resolve them: రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ చేరుకున్న సిఎం...

ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్

CM in Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు, రెండ్రోజులపాటు అయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ఈ సాయంత్రం 4.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం...

బాబూ జగ్జీవన్‌ రామ్‌ కు సిఎం జగన్ నివాళి

Johar Jagjeevan Ram: మాజీ ఉప ప్రధానమంత్రి, స్వతంత్ర సమరయోధుడ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన...

మన్యంలో మరో కొత్త జిల్లా: పేర్ని వెల్లడి

Another one: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కోట...

Most Read