Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

భూములు దోచేస్తున్నారు: బిజెపి ఆరోపణ

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల ఆగడాలను సాగనివ్వబోమని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. విశాఖలో భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ప్రజలను భయపెట్టి  భూములు లాక్కుని విల్లాలు, అపార్ట్...

మొన్న దత్తపుత్రుడు, నేడు సొంత పుత్రుడు

గృహ నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలకు కనీసం...

లోకేష్ సబ్జెక్టు తెలుసుకోవాలి: సిద్దార్థ్ రెడ్డి

గత ప్రభుత్వం క్రీడా వికాస కేంద్రాలను జన సంచారం లేని ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో నిర్మించారని  శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి విమర్శించారు. అవి ఇప్పుడు నిరుపయోగంగా మారి, తాగుబోతులు, తిరుగుబోతులకు...

క్రీడాకారులకు అన్యాయం: లోకేష్

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో నడుస్తోన్న వివిధ ఆట స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిపై ట్విట్టర్...

విశాఖ సభ విజయవంతం చేయాలి : విజయసాయి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు పాల్గొంటున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు విశాఖ...

అప్పులతోనే పాలన : అశోక్ బాబు

ఉద్యోగస్తులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఉందని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు అన్నారు. నేడు 9వ తేదీనాటికి కూడా ఇంకా రాష్ట్రంలో...

విశాఖలో మోడీ రోడ్ షో : జీవీఎల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహిస్తున్నట్లు  ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. 11వ తేదీ...

వ్యతిరేకత సహజమే: ధర్మాన

ప్రభుత్వం ఎన్నో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, వీటిని అర్ధం చేసుకోలేకపోవడం వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. సంస్కరణలను అర్ధం...

ఇప్పటం బాధితులకు పవన్ ఆర్ధిక సాయం

మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మొత్తం...

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లోగో ఆవిష్కరణ

విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023 లోగోను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 2023 ఫిబ్రవరి 2,3 తేదీల్లో రెండ్రోజులపాటు ఈ...

Most Read