Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విలేజ్, వార్డు యూనిట్ గా ఎస్డీజీ సాధన: సిఎం

సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ ) సాధనాలు విజేజ్, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్...

పెయ్య దూడల ఉత్పత్తి పథకం

పుంగనూరు, మదనపల్లి, పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించి పెయ్య దూడల ఉత్పత్తి పథకాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ప్రారంభించారు . ఈ...

నారాయణ బెయిల్ రద్దు

టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో మాజీ మంత్రి పి. నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. నవంబర్ 30వ తేదీలోగా ఆయన లొంగిపోవాలని ఆదేశించింది. గత ఏడాది టెన్త్...

పవన్ సమాధానం చెప్పాలి: భరత్ డిమాండ్

కాపు సామాజిక వర్గం, అభిమానులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే, పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది నయవంచన కాదా అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్...

బాబు కోసం ఇంత దిగజారతారా?:  పేర్ని

చంద్రబాబుకు రాజకీయంగా ఎప్పుడు కష్టం వచ్చినా అప్పుడు కలుగులోనుంచి బైటికి వచ్చే నేతలు పెద్ద మనుషులా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. మంత్రుల మీద, మహిళ నేతల...

మా వ్యూహం మాకుంది: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఎవరినీ అందలం ఎక్కించడానికి ఇక్కడ లేమని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అందలం ఎక్కించడానికే...

ఇప్పటికైనా గుర్తించాలి: నారాయణస్వామి

నిన్నటి తిరుపతి ర్యాలీతోనైనా మూడు రాజధానులపై రాయలసీమ మనోభావాలేమిటో ప్రతిపక్ష నేత చంద్ర బాబునాయుడు తెలుసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి సూచించారు. బాబుకు తోడు నీడగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ...

ఇవన్నీ తాత్కాలికమే: సిఎం రమేష్

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, ఇదే విషయాన్ని నిన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. అప్పులు...

రామకృష్ణారెడ్డి కుటుంబానికి సిఎం భరోసా

ఇటీవల హత్యకు గురైన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని ...

వికేంద్రీకరణకు ప్రజల మద్దతు ఉంది: భూమన

చంద్రబాబు జనాన్ని విడిచి సాము చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో  రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. భూమన ఆధ్వర్యంలో జరిగిన...

Most Read