Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి: అచ్చెన్న

ఎన్నికల పొత్తులు అనేవి సర్వ సహజమని వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందరూ సమిష్టిగా...

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పోలా విజయబాబుని ప్రభుత్వం నియమించింది. జర్నలిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టిన విజయబాబు పలు పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు కొంతకాలంపాటు ఎడిటర్...

ఆరోగ్య శ్రీ ద్వారా ఇకపై 3255 చికిత్సలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతరరాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కాకినాడ IIFT ప్రారంభం

కాకినాడలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) క్యాంపస్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణి శాఖమంత్రి...

ఆక్వా ఫీడ్ రేట్లను నియంత్రిస్తాం: సాధికారత కమిటి

ఆక్వా ఉత్పత్తులకు కనీస ధర లభించేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని మంత్రుల సాధికారిత కమిటి ఆదేశించింది. విజయవాడలో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, గనులు, శాస్త్ర-సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్...

ప్రభుత్వ అడ్వైజర్ గా అలీ

సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అలీ గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్...

నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి పేరు: సిఎం జగన్

పెన్నా నది మధ్యలో  సబ్ మెర్సిబుల్ కాజ్ వే నిర్మాణానికి 93 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ప్రారంభించిన నెల్లూరు బ్యారేజ్ కు...

అమరావతి రైతుల లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

పాదయాత్రపై  అంక్షలు ఎత్తివేయాలంటూ అమరావతి రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను  హైకోర్టు సింగిల్ బెంచ్ తిరస్కరించింది. రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని ఆదేశించింది.   అమరావతి నుంచి అరసవిల్లి వరకూ తాము...

విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేద్దాం: జగన్

టెక్కలి నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.4362 కోట్లు ఖర్చు తో నిర్మించే భావనపాడు పోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌...

బీసీలు ఐక్యంగా ఉండాలి: విజయసాయి

బీసీలకు రాజ్యంగపరమైన రిజర్వేషన్లు దక్కాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతమని అందుకే తాము రాజ్యసభలో దీనిపై ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి...

Most Read