Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

చర్చకు వస్తారా?: వీర్రాజు సవాల్

రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇసుక దందాకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డి నిన్న బిజెపిపై...

రైతులకు ఒకేరోజు మూడు పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులకు సంబంధించిన మూడు పథకాలను అమలు చేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌; వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు; వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాలకు...

యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ: సిఎం ఆదేశం

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌ స్టాప్‌ను పూర్తిగా భర్తీ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపామని, టీచింగ్‌ స్టాఫ్‌ లేనప్పుడు...

బాబు టూర్ వృధా ప్రయాస: శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడడం అనవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీ, అమిత్ షా ప్రాపకం...

డిజిపిని వెనక్కు పిలవాలి: బాబు డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను వెంటనే...

ఉనికి కోసమే బాబు పాట్లు: ఆనం విమర్శ

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పట్టాభి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అయన అనుమానం...

కాకినాడ మేయర్ గా శివ ప్రసన్న

కాకినాడ మేయర్‌గా 40 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌-1గా 24 వ డివిజన్ లార్ కార్పొరేటర్ మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు కాకినాడ కార్పోరేషన్ కౌన్సిల్...

కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం టూర్

కర్నూలు జిల్లాలో సోమ, మంగళ వారాల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బృందం పర్యటించనుంది.  జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న నీటిపారుదల  ప్రాజెక్టులను 10 మంది సభ్యుల బృందం పరిశీలించనుంది.  కృష్ణానదీ...

రెండేళ్ళ తరువాత ఢిల్లీకి బాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రెండేళ్ళ తరువాత అయన ఢిల్లీ టూర్ కు వెళుతున్నారు. బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ...

ఢిల్లీలో జాగ్రత్త: కన్నబాబు సూచన

ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు, టిడిపి నేతలు అక్కడి నేతలను బాగున్నారా అనడానికి బదులు బోషడీకే అని పిలిస్తే చెప్పు తీసుకొని కొడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. నిరసన...

Most Read