నాలుగు బిల్డింగ్లు కనిపిస్తే అది అభివృద్ధి కాదని.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భావి తరాలు బాగు పడాలనే...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2021-22 వార్షిక బడ్జెట్ తో పాటు ఏడు బిల్లులను సభ ఆమోదించింది. నేటి ఉదయం సభ సమావేశం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్...
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. కోవిడ్ పై పోరాటానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. వెనుకబడిన కులాలకు...
కోవిడ్ సంక్షోభ సమయంలోను సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెల్లడించారు. ప్రజా సంక్షేమమ ధ్యేయంగా ఇప్పటికే 95 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకు నేరుగా...
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. 2021-22 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అసెంబ్లీలో గవర్నర్...
కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ...
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఎంపికి రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు. బయటి నుంచి చర్మవ్యాధి...
రఘురామకృష్ణంరాజు కేసులో ఎక్కడా తమ జోక్యం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సిఐడి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసిందని, చట్టానికి లోబడే ఆయన్ను అదుపులోకి తీసుకుందని సజ్జల...
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20వతేదీన సమావేశం కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం 8.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి...