Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TDP: అవి రైతు దగా కేంద్రాలు: ప్రత్తిపాటి

రైతులకు సాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో ఏమాత్రం లేదని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రైతు దినోత్సవం జరుపుకునే అర్జత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని...

YSR Jayanthi: మీ స్పూర్తి నడిపిస్తోంది: వైఎస్ కు జగన్ నివాళి

దివంగత నేత డా. వైఎస్సార్ 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. తన తండ్రి స్ప్పూర్తి  ఎల్లప్పుడూ చేయి పట్టుకొని నడిపిస్తోందని,...

Dr.YSR Jayanthi: నేడు రైతు దినోత్సవం

దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్‌ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు  వైఎస్సార్‌ రైతు దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల, రైతు భరోసా కేంద్రాల స్థాయిలో నిర్వహిస్తోంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో...

Babu Fire: రైతుల కష్టార్జితం ధారాదత్తం: బాబు

రాష్ట్రంలోని డెయిరీలను, వాటి ఆస్తులను అమూల్ సంస్థకు కట్టబెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దాదాపు 6వేల కోట్ల రూపాయల ఆస్తులనుఅమూల్, దాని అనుబంధ సంస్థలకు  సిఎం జగన్ ధారాదత్తం...

జగన్ ను కలిసిన కిరణ్ రిజుజు

కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు నేడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  చిలీపట్నం ఎంపీ వి....

YS Jagan: కడప జిల్లాలో మూడ్రోజులపాటు సిఎం టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు జూలై 8 నుంచి జూలై 10 వరకు మూడు రోజుల పాటు వైయస్సార్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.  జూలై 8న అనంతపురం జిల్లా  కళ్యాణదుర్గంలో...

CM on Cases: కేసుల ఉపసంహరణకు సిఎం ఓకే!

2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాట సంఘాల కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం నమోదుచేసిన కేసుల ఉపసంహరణకు రాష్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు....

TDP: రాష్ట్రం గెలవాలంటే టిడిపి రావాలి: అచ్చెన్న

ముందస్తు ఎన్నికల కోసమే సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  ఐ-ప్యాక్ కూడా గత వారం  ఇచ్చిన సర్వేలో వైసీపీకి ఓటమి తప్పదని నివేదిక...

YS Jagan: పేదల కడుపు కొడుతున్నారు: సిఎం వ్యాఖ్యలు

ఇళ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని భూములను సేకరించాలని, కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాశాఖపై...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే: కారుమూరి

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, షెడ్యూల్ ప్రకారమే వెళ్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు  తాము సిద్ధంగా ఉన్నామని,...

Most Read