Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కథనాలు : బొత్స

తమ ప్రభుత్వం నిన్న ప్రకటించిన వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలనుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఎల్లో మీడియా విష ప్రచారంతో కూడిన కథనాలు నేడు ప్రచురించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...

ఇదొక చరిత్ర: చెల్లుబోయిన

అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే 99 శాతం హామీలు అమలు చేయడం దేశంలోనే ఓ చరిత్ర అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.  ప్రజలకు...

పేదల సంక్షేమంపై చర్చకు సిద్ధమా?: మేరుగు

ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు....

కృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం

సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి యూవి కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి.... ఎంపీగా-కేంద్ర మంత్రిగా...

అక్టోబరు 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీని నేరవేర్చేదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, భవన కార్మికుల కుటుంబాల్లోని...

డిసెంబర్ లోగా విద్య, వైద్య శాఖలో పదోన్నతులు : బొత్స

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీము (సి.పి.ఎస్‌.) కంటే మెరుగైన పథకాన్ని  ఉద్యోగుల‌కు అందించాలని సిఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని ఆదేశించార‌ని, రెండు నెల‌ల్లోనే దీన్ని ఫైనల్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ...

ఉత్తరాంధ్రపై బాబు కుట్రలు

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబుకు మొదటినుంచీ ఇష్టం లేదని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అమరావతి  పరిరక్షణ సమితి చేస్తున్నది పాదయాత్ర కాదని కుటిల యాత్ర అని అభివర్ణించారు....

పాదయాత్ర విజయవంతం అవుతుంది: జవహర్

అమరావతిపై మరోసారి కుట్రలకు తెరతీస్తున్నారని మాజీమంత్రి, టిడిపి నేత కె. జవహర్ ఆరోపించారు.  సిఆర్డీఏ పరిధిని కుదించి మున్సిపల్ అథారిటీని తీసుకు వచ్చేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.  సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సిఎం...

అవినీతి నిరూపిస్తే కాళ్ళు పట్టుకుంటా: నారాయణ స్వామి

పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని, ఒక వ్యక్తీ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం గంగాధర నెల్లూరు లోని...

2024 లోపే వైజాగ్ వెళ్తాం: నాని వెల్లడి

వైఎస్సార్సీపీ మూడు రాజధానులకు, మూడు ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం, నిర్ణయం మేరకు 2024లోపే విశాఖకు పరిపాలనా...

Most Read