Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రేపటి గుడివాడ మహానాడు వాయిదా

Postponed: తెలుగుదేశం పార్టీ రేపు  గుడివాడ లో నిర్వహించ తలపెట్టిన జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలoగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని తెలుగుదేశం...

పాత ఇన్సూరెన్స్ నే కొనసాగించాలి: బిటెక్ రవి

Crop Insurance:  పంటల బీమా పథకం కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు.    ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం లోప భూ ఇష్టంగా ఉందన్నారు. గతంలో ప్రధానమంత్రి...

ఏపీలో ఐదురోజులపాటు వర్షాలు!

Mansoon-Rains: ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

మద్దతు ధర బాద్యత మనదే: సిఎం స్పష్టం

Responsibility: రైతుల పంటను కొనుగోలు చేయడంతో పాటు ఎంఎస్‌పీ కల్పించాల్సిన బాధ్యత కూడా మనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో వ్యాఖ్యానించారు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారిపక్షాన...

జగన్ ను కలుసుకున్న ఎమ్మెల్యే విక్రమ్

Well Done: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దివంగత మంత్రి మేకపాటి...

వ్యతిరేకత వెల్లడైంది: చంద్రబాబు

Anti Incumbency: సాధారణ ఎన్నికల నాటికి, నేటి ఉపఎన్నికకూ కనీసం అధికార వైఎస్సార్సీపీ పది వేల ఓట్లు కూడా అదనంగా రాబట్టుకోలేకపోయిందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ  ముఖ్య...

ఎక్కువ మందికి అవకాశం: పెద్దిరెడ్డి

Mining Reforms: మైనింగ్ లో - ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకే 'ఈ-ఆక్షన్' విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగంలో సీఎం...

ప్రజలే నా బలం – సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాలపైన విరుచుకు పడ్డారు. తీవ్ర వ్యాఖ్యలతో టార్గెట్ చేసారు. దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారం నమ్మవద్దంటూ పిలుపునిచ్చారు. తాను కేవలం చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయటం లేదని.. మారీచులతో.. కుట్రలు...

నేడు మూడో విడత జగనన్న ‘అమ్మ ఒడి’

Amma Vodi: జగనన్న అమ్మ ఒడి పథకం కింద మూడో ఏడాది  ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమం ద్వారా అందించనున్నారు. 2021-22...

ఆత్మకూరు విజయంపై సిఎం జగన్ హర్షం

Thank You: ఆత్మకూరులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో  విజయం సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు....

Most Read