Thursday, September 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మహా సంప్రోక్షణకు రండి: సిఎంకు ఆహ్వానం

Invitation: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై నిర్మించిన వకుళామాత ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...

చాలా పండుగలు వచ్చాయి పోయాయి: పేర్ని

Challenges: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు పేరుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆయన ఒక రాజకీయ పార్టీని...

ప్రజలతోనే మా పొత్తు: పవన్

From Dasara: వైసీపీ నేతలు ఏం మాట్లాడతారో మాట్లాడాలని, కానీ దసరా నవరాత్రుల తర్వాత తాము మాట్లాడడం మొదలు పెడతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారు మాట్లాడే మాటలు...

రోడ్ మ్యాప్ అంటూ రోడ్డున పడేశారు: అంబటి

Road Map Row: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసలు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బిజెపితో పొత్తులో...

అయ్యన్న కబ్జాదారుడు: మంత్రి కారుమూరి

Land Grabber: టిడిపి నేత అయ్యన్న పాత్రుడు కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలుగుదేశం...

బీసీ నేతలే లక్ష్యం: బాబు ఆరోపణ

Vendetta Politics: మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా...

వకుళామాత ఆలయ సంప్రోక్షణకు సిఎం

CM to visit Vakulamatha: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై కొలువైన వకుళామాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలు నిన్న, శనివారం నుండి ప్రారంభంయ్యాయి. ఈ నెల 23 వరకూ ఈ ఉత్సవాలు...

సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధం: బొత్స

Botsa Fire: చంద్రబాబుకు వయసు పెరిగితే సరిపోదని, బుద్ధి కూడా పెరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా  వ్యాఖ్యానించారు.  చంద్రబాబుకు వీలైతే నాలుగు మంచి సలహాలు, ఆలోచనలు ఇవ్వాలని...

పోస్టుల భర్తీలో పారదర్శకత: సిఎం ఆదేశం

Fill Fast: విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతోందని, ఈ శాఖల్లో ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ...

బొత్సకు పద్మశ్రీ ఇవ్వాలి: బాబు

Babu on Botsa: జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, గడప గడపకు అంటూ వస్తున్న నేతలను నిలదీయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్...

Most Read