Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రిపీట్ అయితే… జాగ్రత్త: బాలినేని వార్నింగ్

Warning: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టిడిపి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత కారుపై టిడిపి నేతలు దాడి...

విల్లు పట్టిన ఆర్కే రోజా

Busy Roja: రాష్ట్ర వ్యాప్తంగా 1670 సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖ మంత్రి ఆర్.కే. రోజా వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి...

ఎంపీకి సైబర్ నేరగాళ్ళ టోకరా!

Cyber Crime: సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. వారి మోసాలకు సామాన్య మానవులు, విద్యావంతులతో పాటు ఆఖరికి చట్ట సభల సభ్యులు కూడా మోసపోతున్నారు.  కర్నూలు ఎంపీ  సంజీవ్ కుమార్ కూడా ఈ జాబితాలో...

జేపీ నడ్డాతో రాష్ట్ర బిజెపి నేతల భేటీ

Delhi Times: బిజెపి నేతలు ఢిల్లీ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికకు...

విద్య, వైద్యానికి ప్రాధాన్యం: మంత్రి రోజా

CM tour:  విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు హయాంలో...

ముస్లిం సోదరులకు సిఎం జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌‘

Eid Mubarak: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.  రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక...

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు: డిప్యూటీ సిఎం

To clear: ఉపాధి హామీపథకం బిల్లులకు సంబంధించి 1900 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సిఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు....

పోలీసులు వేగంగా స్పందించారు: హోం మంత్రి

No negligence : రేపల్లె  రైల్వే స్టేషన్‌ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి 6 గంటల్లోపే వారిని అదుపులోకి తీసుకున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించారు. రాత్రి ఒంటిగంటకు...

లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: బాబు లేఖ

Total Failure: రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందని, రాష్ట్ర ప్రజలకు భద్రత కరువైందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చందబాబు ఆవేదన...

బాధ్యతగా ప్రవర్తించాలి: మంత్రి సురేష్

Be responsible:  రేపల్లె అత్యాచార సంఘటనను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.  ఈ  ఘటన అత్యంత హేయమైనదని, హృదయాలను కలచి వేస్తోందని ఆవేదన...

Most Read