Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సోము లేఖ ఎనిమిదో వింత : అప్పలరాజు

జీవో నంబర్ 217 పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు రాసిన లేఖను ఎమిమిదో వింతగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. వీర్రాజు నిన్న...

టిటిడి అగరు బత్తీల విక్రయం ప్రారంభం

టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగరబత్తీల విక్రయ కేంద్రాన్నిటీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో వినియోగించిన పూలు భక్తులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వాటితో అగరుబత్తీలు తయారు చేస్తున్నామని వైవీ...

బాబు హయంలో ఫైబర్‌నెట్‌ అక్రమాలు

చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్‌ లిస్టులో ఉన్న తేరా సాఫ్ట్ కంపెనీకి టెండర్‌...

నాడు ఓటు, ఇప్పుడు దానితోనే ఉరి: లోకేష్

వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం...

జాతి సంపద అమ్మేయడం దారుణం: అవంతి

నష్టాల పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి జాతి సంపదను అమ్మేయడం దారుణమని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.  కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని...

217 జీవో రద్దు చేయండి: సోము

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 217ను వెంటనే రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ : యనమల

అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సాధిస్తోందని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ళ పాలనలో అప్పులే తప్ప ఆదాయ మార్గాలపై దృష్టి సారించడంలో ప్రభుత్వం...

ఆక్రమణదారులపై కఠిన చర్యలు: సిఎం ఆదేశం

మైదుకూరులో అక్బర్ భాషా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో ఫోన్లో మాట్లాడిన సిఎం,  ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం: 19మందిపై ఎఫ్‌ఐఆర్‌

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ గ్రిడ్‌ టెండర్ల కుంభకోణానికి సంబంధించి 19 మందిపై సీఐడీ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి....

వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరుజిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

Most Read