Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నాకు జన్మ సంస్కారం ఉంది: సుచరిత

దళితజాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నట్లు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, తన మీద టిడిపి నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, సభ్య...

సినీ పెద్దల కోరిక మేరకే : రోజా

సినీ పెద్దల కోరిక మేరకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల...

రూల్ అఫ్ లా ఉందా? బొండా

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మందు తాగి చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు.  మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు...

క్షమాపణ చెప్పాల్సిందే: జోగి

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని వైఎస్సార్సీపీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వారు తమ భాషను సరిచేసుకోవాలని, ఇలాగే వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తమ...

అయ్యన్న మాఫియా డాన్: ధర్మశ్రీ

అయ్యన్నపాత్రుడు ఓ గంజాయి, మాఫియా డాన్ అని మాడుగుల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ అభివర్ణించారు. అయన అవినీతిని త్వరలోనే బైటకు తీస్తామన్నారు. రాజకీయంగా తనకు పునాది లేకుండా చేశారనే అక్కసుతోనే...

వినాయకుడికి టీటీడీ పట్టు వస్త్రాలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డికి...

అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్: సిఎం

గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, వారికి రైతు...

ఏపీ హైకోర్టుకు నూతన చీఫ్ జస్టిస్!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫార్సు చేసింది. ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి గా...

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

ఉండవల్లిలో ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రులపై టిడిపి నేత సిహెచ్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా...

బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే : సుబ్బారెడ్డి

కరోనా మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, బ్రహ్మోత్సవాలకు...

Most Read