Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వచ్చే ఏప్రిల్ నాటికి డా. అంబేద్కర్ విగ్రహం

By next April: విజయవాడలో 268 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 100 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానెల్ లో పెట్టామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి...

ఫలాయన వాదమా? చంద్రబాబు

what is the answer? ప్రత్యేక హోదా విషయంలో సిఎం జగన్ ఫలాయనవాదం చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  హోదా కోసం యుద్ధం చేస్తామని , రాజీనామాలు చేస్తామని గతంలో...

పసలేని ఆరోపణలు : జీవీఎల్

its not correct: హోదా అంశాన్ని కేంద్ర హోం శాఖ అజెండా నుంచి తొలగించడానికి తానే కారణమంటూ వైసీపీ తో పాటు పలు పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు...

జగన్ పై మోజు తగ్గింది: రామ్మోహన్

Even Navaratnaalu also: సిఎం జగన్ పై రాష్ట్ర ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని టిడిపి యువనేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు తెలుగుదేశం...

 కొత్త జడ్జిల ప్రమాణ  స్వీకారం

New Judges: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకారం నేడు జరిగింది.  నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే...

విశాఖపై వెనక్కి తగ్గలేదు: బొత్స

We are for three: ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన చట్టపరమైన హామీ అని, హోదా సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి...

రెండు రాష్ట్రాల అంశాలకే పరిమితం: సోము

It is AP Issue: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసమే ఈనెల 17న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసిందని బిజెపి...

సిఎం, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

must resign: ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ విఫలమైందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశ...

హోదా విషయంలో వైఫల్యం వైసీపీదే : టిడిపి

CM has to come out: ప్రత్యేక హోదా కోసం సిఎం జగన్ తన కార్యాచరణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక...

అప్పుడే చేయాల్సి ఉంది: అథవాలే

Athawale on Amaravathi: మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉంటే ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని, కానీ వాటిని నిర్మించడం కష్టమని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) పార్టీ...

Most Read