Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎదుట ఎర్ర జెండా-  వెనక పచ్చ అజెండా:  సిఎం జగన్

Fire on Left parties: ఉద్యోగులు సమ్మెకు వెళ్ళకపోవడం కొందరికి కంటగింపుగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  సమ్మెకు వెళ్ళాలని ఎవరూ కోరుకోరని, ఉద్యోగ సంఘాలతో చర్చలు...

అరసవల్లిలో రథసప్తమి వేడుకలు

Ratha Saptami: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుతుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈరోజున సూర్యభవానుడి దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం....

నేడు రెండో ఏడాది ‘జగనన్న తోడు’

Thodu : రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాల సంక్షేమమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న చేదోడు’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్ధిక సహయాన్ని...

రామానుజ స్ఫూర్తి కొనసాగించాలి: సిఎం

Inspiration should go on: వెయ్యేళ్ళ క్రితమే సమాజంలోని అసమానతలను రూపు మాపడానికి దృఢసంకల్పంతో నడుం బిగించిన మహనీయుడు శ్రీ రామానుజ స్వామి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఉపాధ్యాయుల ఆందోళనలో అర్ధం లేదు

No meaning: ఉద్యోగులతో చర్చలు ఫలప్రదంగా జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని ఉపాద్యాయ సంఘాలు మళ్ళీ ఆందోళన అంటూ ప్రకటించడంలో అర్ధంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సుదీర్ఘంగా జరిగిన...

ఉద్యోగులను మోసం చేశారు: బాబు

Employees betrayed: తమ హయంలో విభజన ఇబ్బందులు, ఆర్ధికంగా ఎన్ని ఓడిదుడుకులున్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కానీ జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని ప్రతిపక్షనేత, టిడిపి అధినేత...

10న సిఎంతో సినీ ప్రముఖుల భేటీ  

CM-Film Industry: మెగాస్టార్ చిరంజీవి ఈ గురువారం మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానున్నారు. జనవరి 13న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ ఉంటుంది....

ఎందుకు సాధ్యం కాదు? :విజయసాయి

Special Status: పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడంలో ఉన్న ఇబ్బంది ఏమిటని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై...

రాజ్యసభలో టిడిపి వర్సెస్ వైసీపీ

TDP-YSRCP:  రాజ్యసభలో వైఎస్సార్సీపీ – తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  చర్చ సందర్భంగా టిడిపికి చెందిన సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాష్ట్ర...

నేడు ముచ్చింతల్ కు సిఎం జగన్  

CM visit to Jeeyar Ashram: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7న హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. శంషాబాద్‌లోని జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి...

Most Read