Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కుతూహలమ్మ కన్నుమూత

మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ ఈ రోజు ఉదయం  కన్ను మూశారు.  ఆమె వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించి నేడు...

అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పరిశీలన

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహనిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎటువంటి...

సిఎంను కలిసిన కనకదాసు పీఠాధిపతి

కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌...

విశాఖ విశ్వనగరం: బుగ్గన

అన్ని రంగాలకు, అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని... యువ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా రాష్ట్ర అడుగులు వేస్తోందని ...

రోజుకో తప్పు చేస్తున్నారు: అచ్చెన్న విమర్శ

జగన్ పాలనలో రాష్ట్రం అప్పు 9.27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  బటన్ నొక్కి...

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ప్రారంభం

పర్యాటకుల భద్రతే లక్ష్యంగా  ప్రత్యేకంగా 20  టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈ  పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా...

మార్చిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’

ఇప్పటికే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో  ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి 18 నుంచి...

వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడాలి: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో మార్చి నాటికి 1.25 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 100 కొత్త సబ్ స్టేషన్లు...

హరిచందన్ తో సిఎం జగన్ భేటీ

ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ పై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన భార్య వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా...

ఎయిర్ పోర్ట్ కు రంగా పేరు: జీవీఎల్ విజ్ఞప్తి

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభ భ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు రాజ్యసభ జీరో అవర్ లో ఈ...

Most Read