Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆత్మకూరులో వైసీపీకి భారీ మెజార్టీ

Landslide Win: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, ఆ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల...

జాబ్ మేళా నిరంతర ప్రక్రియ: విజయసాయి

Address unemployment: రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండకూడదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకీ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ...

గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు గ్రీన్ సిగ్నల్

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు...

మునిసిపల్ కమిషనర్ ఆత్మహత్య

పుట్టపర్తి మునిసిపల్ కమిషనర్ ముణికుమార్ ఆత్మహత్య. ఈరోజు తెల్లవారు జామున కడప రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి...

ప్లాంట్ ప్రారంభానికి రండి: సిఎంకు ఏటీసీ ఆహ్వానం

ATC Tyre: ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆగస్ట్ లో తమ కంపెనీ ప్రారంభోత్సవానికి రావాలని సిఎంను ఆహ్వానించారు. విశాఖపట్నం అచ్యుతాపురం...

అమ్మఒడికి కేబినేట్ ఆమోదం

Cabinet Brief: జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది 43 96,402 మంది తల్లులకు 6,594.6 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు.  కొత్తగా 5,48,329మంది...

చింతామణి నిషేధంపై స్టే కు నో

No Stay:  చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు నిరాకరించింది.  నాటకాన్ని  నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ  రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. అయన...

పిల్ల చేష్టలు మానుకో: లోకేష్ పై పిన్నెల్లి ఫైర్

No Faction: పచ్చని పల్నాడులో లోకేష్ చిచ్చు రాజేస్తున్నారని,  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.  తమ బయోడేటా లోనే భయం లేదని లోకేష్...

అపాచీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సిఎం

Foundation done: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.  దీనిలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్,  బెల్టులు లాంటి...

వకుళామాత మహా సంప్రోక్షణకు సిఎం

CM Tour: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై కొలువైన తిరుమల శ్రీనివాసుని మాతృమూర్తి వకుళామాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పలు కార్యక్రమాల్లో...

Most Read