Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Ambati: నాదెండ్ల మనోహర్ కార్మిక వీరుడు: అంబటి ఎద్దేవా

పెళ్ళిల్ల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుంది కాబట్టి ఇకపై ఆయన్ను ఏకపత్నీ వ్రతుడు అని పిలుస్తామని, ఒక సమయంలో ఒకే పత్నితో ఉంటాడు కాబట్టి అలా అంటామని రాష్ట్ర...

Lokesh: గంజా కేపిటల్ గా ఏపీ : లోకేష్

ఒకప్పుడు ఉడ్తా పంజాబ్ చూశామని, ఇప్పుడు ఉడ్తా ఆంధ్ర ప్రదేశ్  జరుగుతోందని... రాష్ట్రంలో జరుగుతోన్న ప్రతి నేరానికీ గంజాయితో సంబంధం ఉంటోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇటీవల...

CM Jagan: డ్రోన్ల వినియోగంతో బహుళ ప్రయోజనాలు

వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని,  డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా  బహుళ ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  ఇప్పటికే వీటి ద్వారా  పురుగుమందులు చల్లుతున్నామని...

Chandrayaan 3: ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం అభినందనలు

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత పతాకం...

TDP: మహిళలు మహా శక్తి సారథులు: బాబు

వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని మరో 9 నెలలు మాత్రమే ఉంటారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. వారు పోయిన తరువాత ఇప్పుడు తప్పుచేసిన...

Ambati: పవన్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: అంబటి

పవన్ కళ్యాణ్ హద్దులు మీరి మాట్లాడుతున్నారని, ఆయనది చిత్ర- విచిత్ర స్వభావమని, ఎప్పుడు ఊగిపోతాడో... ఎప్పుడు సాగిపోతాడో తెలియదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ఏకవచనంతో...

Chandrayan 3: ఇస్రో టీమ్ కు సిఎం శుభాకాంక్షలు

నేడు చంద్రయాన్ 3 ప్రయోగానికి శ్రీకారం చుడుతోన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రయోగం  విజయవంతం కావాలని...

KIA record: 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్: గుడివాడ

కియా ఇండియా పరిశ్రమ 10 లక్షల కార్లు ఉత్పత్తి  పూర్తిచేసుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.  అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో 15 వేల కోట్ల పెట్టుబడితో...

Nitin Gadkari: మౌలిక సదుపాయాలతోనే ఉపాధి అవకాశాలు

ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాలనుండి భక్తులు వస్తుంటారని, అందుకే ఈ ప్రాంతంలో  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత  ఇస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా,...

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బి.ఎస్‌. రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతిక...

Most Read