Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

చర్చల ఆలోచన లేదు: బొత్స

అమరావతి రైతులతో చర్చలు జరిపే ఆలోచన ఏదీ లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని, కోర్టుల్లో ఉన్న ఇబ్బందులను...

గోవధ నిషేధ చట్టం అమలు చేయండి: సోము

గోవధ నిషేధంపై కేంద్రం చట్టం చేసినప్పటికీ బీజేపీయేతర రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు ఆరోపించారు.  విజయనగరం జిల్లాలో గోమాంసం లారీని పట్టుకున్న సంఘటనపై వీర్రాజు స్పందించారు....

పశుపోషణతో మెరుగైన అదాయం: గవర్నర్

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి...

మేం 155 సీట్లు గెలుస్తాం : అచ్చెన్నాయుడు

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 155 సీట్లతో విజయ దుందుభి మోగిస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా...

లోకాయుక్త కార్యాలయం ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త రాష్ట్ర  కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి  కర్నూల్ లోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో...

సిఎం జగన్ తో హిమాచల్ డిజిపి భేటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్ లో బస చేసిన జగన్ ను ఆ రాష్ట్ర డిజిపి...

జగన్ కు జగనే సాటి: ధర్మాన

రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హితవు పలికారు. సిఎం జగన్ తో పోల్చుకోవడం పవన్ కు...

ప్రమాణం చేద్దామా: నారాయణస్వామి సవాల్

చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని, తాను అవినీతికి పాల్పడ్డానంటూ టిడిపి నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ విసిరారు....

క్షేమంగా తరలించండి: వైసీపీ

ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు రావాలని లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.  అవసరమైతే తాలిబన్లతో సంప్రదింపులు జరిపి ప్రతి ఒక్కరినీ...

సొమ్మును రికవరీ చేస్తున్నాం : ధర్మాన

కరోనా సమయంలో జరిగిన మాన్యువల్ లావాదేవీల వల్లే నకిలీ చలాన్ల కుంభకోణం చోటు చేసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు.  దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే మొత్తం...

Most Read