Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మేడిగడ్డ పరిశీలించిన సిఎం, మంత్రులు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్-ఎంఐఎం-సిపిఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. 21వ పిల్లర్ వద్ద  కుంగిన ప్రాంతాన్ని, పగుల్లను పరిశీలించారు. కాళేశ్వరంపై నిగ్గు తేల్చేందుకు, ప్రాజెక్టు నిర్మాణంలో...

కృష్ణా జలాల్లో రెట్టింపు వాటా సాధించాం: పెద్దిరెడ్డి

కృష్ణా జలాల్లో ఏపీ వాటాను గతంలో కంటే రెట్టింపు జగన్ హయంలోనే సాధించామని, నిన్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...

మార్చి లోగా ఉద్యోగుల బకాయిలు విడుదల: బొత్స

పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని వీలైనంత త్వరలో ప్రకటించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు  కోరుతున్నాయని, కొన్ని...

ఆమె బాబు వదిలిన బాణం: షర్మిలపై రోజా కామెంట్స్

వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం అని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.  మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు...

మత్స్యకారులను ఆదుకుంటాం : లోకేశ్‌

మత్స్య కారులకు ఈ ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నీ మరో రెండునెలల్లో తాము అధికారంలోకి రాగానే  తిరిగి అందిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అవసరమైన చోట...

ముగ్గురం గెలుస్తాం: వైవీ సుబ్బారెడ్డి ధీమా

సమసమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతవరకైనా ముందుకు వెళ్ళే విప్లవాత్మక ఆలోచన సిఎం జగన్ తప్ప మరొకరికి సాధ్యం కాదని ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పష్టం చేశారు. జగన్ ఓ...

వరుస కార్యక్రమాలతో సిఎం బిజీ

ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు 'సిద్ధం' రాయలసీమ ప్రాంత బహిరంగసభలో కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ తయారైంది. రేపు (13న)...

గ్రామాల్లో చూడండి : లోకేష్ కు ధర్మాన హితవు

తమ ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అభివృద్ధి చూసి మాట్లాడాల‌ని  రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్రతిపక్ష నాయ‌కుల‌కు హిత‌వు ప‌లికారు. క‌ళ్లున్నా చూడ‌లేని వాళ్ళని, చెవులుండి వినలేని వాళ్ళని, నిద్ర న‌టించే వాళ్ల‌ను...

డీఎస్సీ పేరుతో కొత్త నాటకం: లోకేష్ విమర్శ

సిద్ధమా అని ప్రజలను అడుగుతున్న సిఎం జగన్ దేనికి సిద్ధమని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా...

ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై కేంద్ర హెం శాఖా మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతుందన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. ఏపీలో పొత్తులు త్వరలోనే ఓ...

Most Read