“నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” ద్వారా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పడబోతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల గ్రామలుంటే కొత్తగా 17 వేల కాలనీలు...
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడడం ఖాయమని వైఎస్సార్ సిపి లోక్ సభ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇటీవలే లోక్ సభ స్పీకర్...
కాకినాడ సెజ్ లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు పైన చర్చించడం కోసం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. అయన మంగళవారం సాయంత్రం బయలుదేరి రాత్రి ఢిల్లీకి చేరన్నారు....
వైఎస్సార్ వాహన మిత్ర కింద వరుసగా మూడో ఏడాది ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. కరోనా కష్టకాలంలో బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్...
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ కాసేపటికే గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ...
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. మాన్సాస్...
కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని, ఇ– క్రాపింగ్ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నామని,...
కోవిడ్ సేవలందిస్తున్నసమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ విధుల్లో...
విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుతో తెలుగుదేశం పార్టీ నేతల బండారం బట్టబయలైందని మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, 5 నెలల్లో 430 ఎకరాలను వెనక్కు...
మాన్సాస్ ట్రస్టు విషయంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రస్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసిన...