Thursday, September 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కృష్ణపట్నం రానున్న ఐసీఎంఆర్‌ బృందం

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో పర్యటిస్తుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది....

ఆనందయ్య మందు హానికరం కాదు : రాములు

కృష్ణపట్నం ఆనందయ్య  తయారుచేసే మందు హానికరం కాదని రాష్ట్ర అయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు.  ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదని, కానీ కోవిడ్ బాధితులకు కొంత  ఉపశమనం...

ప్రైవేటుకు వ్యాక్సిన్ ఆపండి : ప్రధానికి సిఎం విజ్ఞప్తి

వ్యాక్సిన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి జగన్ లేఖ రాశారు. కోవిడ్‌–19ను...

కర్నూల్ లో సోను సూద్ తొలి ఆక్సిజన్ ప్లాంట్

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​.. తాను నెలకొల్పబోయే ఆక్సిజన్ ప్లాంట్లలో మొదటిదాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్​...

ఆనందయ్యతో పేర్ని నాని భేటి

కృష్ణపట్నం ఆయుర్వేద మందు తయారీదారుడు ఆనందయ్యతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. మందు తయారీ, పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్ర అయుష్ బృందం సోమవారం కృష్ణపట్నం రానుంది,...

ఆయుర్వేద మందుపై వెంకయ్య ఆరా

కోవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్....

రఘురామకృష్ణంరాజుకి బెయిల్

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు వెళ్లాలని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు...

ఆయుర్వేద మందుపై అధ్యయనం : జగన్ నిర్ణయం

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం ఐసిఎంఆర్ బృందం ఈరోజు లేదా రేపు కృష్ణపట్నవెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. కోవిడ్...

దారులన్నీ ముత్తుకూరు వైపు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టి మొత్తం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరుపై పడింది. కృష్ణపట్నం సమీపంలోని ఈ గ్రామంలో ఆనందయ్య.... కరోనా నివారణకు ఇస్తున్న ఆయుర్వేద మందు కోసం వేలాది...

జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు రద్దు : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో ఇటివల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు...

Most Read