Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మార్చి 28న సుప్రీంలో అమరావతి కేసు

అమరావతి రాజధాని కేసు త్వరగా విచారణ చేపట్టాలన్న ఏపీ సర్కారు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణన లోకి తీసుకుంది. ఈ కేసును మార్చి 28క న ధర్మాసనం విచారించనుంది. అమరావతి రాజధానిగా కొనసాగింపు...

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

విశాఖపట్నం నగరం మరో కీలక సదస్సుకు ముస్తాబవుతోంది. మార్చి3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు నగరం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సదస్సు...

ప్రధానితో గవర్నర్ భేటీ

రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఏపీ గవర్నర్ గా ఆయన ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేశారు....

తట్టుకోలేకే ఈ రాతలు: మంత్రి అమర్నాథ్

ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు కొన్ని పత్రికలు విపక్షాలతో కలిసి కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.  విశాఖలో జరగనున్న గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్‌...

ఎన్నిసార్లు మోసపోవాలి?: నాని ప్రశ్న

మార్పు రాష్ట్రంలో కాదని, తెలుగుదేశం పార్టీలో రావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి లోకేష్ ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు,లోకేష్ బొమ్మలతో ఓట్లు...

తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు:  లోకేష్ ఎద్దేవా

జగన్ కేబినెట్ లో  బూతుల మంత్రులు తప్ప సబ్జెక్ట్ ఉన్న వారు ఒక్కరు కూడా లేరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.  యువ గళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో...

బొగ్గు నిల్వల విషయంలో అప్రమత్తం: సిఎం సూచన

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని, కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని, ఆ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధంకావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  విద్యుత్‌ శాఖపై...

అసంతృప్తి ఉంటే పార్టీ మారిపోతారా?: సోము

ఎవరైనా పార్టీలు మారారంటే వారికి ఓ అజెండా ఉండి ఉంటుందని, దాని గురించి తాను మాట్లాడబోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాను 43 ఏళ్ళుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నానని,...

టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ ఆవిష్కరణ

మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో  ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023  జరగనున్న నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక...

ఆ లైన్ లోనే సిబిఐ విచారణ : సజ్జల అనుమానం

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. బాబు హయంలో, సిఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక దర్యాప్తు...

Most Read