Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సేంద్రీయ వ్యవసాయ పాలసీ : కన్నబాబు

రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ది, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు...

కోలాహలంగా ‘మెగా గ్రౌండింగ్’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో నేడు ఓ ముందడుగు పడింది. తొలివిడతలో నిర్మిస్తున్న ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగాయి. నేటినుంచి...

‘శతమానం భవతి’ మా విధానం: సిఎం

AP CM Launched The YSR Bima Insurance Scheme For The Poor :  పెద్దలు ‘శతమానం భవతి’ అని దీవిస్తారని, అంటే వందేళ్ళు జీవించాలని కోరుకుంటారని, తమ ప్రభుత్వం కూడా ప్రజలు...

15న నూతన రన్‌వే ప్రారంభం

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రన్‌వే ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు జిల్లా...

బీమా పథకం గోరంత…

వైఎస్సార్ బీమా పథకంలో గోరంత ఇచ్చి కొండంత ఇచ్చినట్లు మోసం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ రెండేళ్లలో 1.18 కోట్ల మందికే బీమా ప్రీమియం చెల్లించారని, వీరిలోనూ...

నీటి వివాదం ఓ డ్రామా : కేశినేని

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ పెద్ద డ్రామాగా తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అభివర్ణించారు. హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులు కాపాడుకునేందుకు...

తెలంగాణ తీరు సరికాదు : మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల గురించి కూడా ఆలోచించడంలేదని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. డెడ్ లైన్ స్టోరేజి నీటిని కూడా విద్యుదుత్పత్తి పేరుతో వాడుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. శ్రీశైలం...

కే.ఆర్.ఎం.బి.కి లేఖ : జగన్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఏపి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణా మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు....

భావోద్వేగానికి లోనయ్యాం: సజ్జల

పోలవరం ప్రాజెక్టు సందర్శన భావోద్వేగానికి గురిచేసిందని, దివంగత నేత  వైఎస్ఆర్ బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని ఏపి ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు....

జీఎస్ యూఈ 2021 బ్రోచర్ విడుదల

సిఎం జగన్ నాయకత్వంలో మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోవిడ్ విపత్తు వచ్చినా దేశం మొత్తం ఏపీ వైపు...

Most Read