Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ ఏర్పాట్లపై ఛైర్మన్, స్పీకర్ సమీక్ష

Review: సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సెషన్స్ పూర్తయ్యే లోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్...

మేం వస్తున్నాం.. ప్రశ్నిస్తాం: అచ్చెన్న

We attend:  అమరావతి, పోలవరం, ప్రత్యేకహోదా, నిరుద్యోగులు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ కోతలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, టిడిఎల్పీ ఉపనేత కింజరాపు...

మూడుపై మళ్ళీ బిల్లు : బొత్స

No Change: పరిపాలనా వికేంద్రీకరణ వైసీపీ విధానమని, దానికే తాము కట్టుబడి ఉన్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో పరిపాలను వికేంద్రీకరించాలంటే...

నాసిన్ కు భూమిపూజ

NACIN: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ &...

చేనేతపై జీఎస్టీ తగ్గించండి: లోకేష్ వినతి

Reduce GST: చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విజ్ఞప్తి...

ప్రత్యేక సమావేశం పెట్టండి: సిఎంకు ధర్మాన వినతి

Issue to be discussed: శాసనసభ, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధులు, అధికారాలు, బాధ్యతలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. రాజ్యంగ...

మొత్తం ఖర్చు మాదే: షెకావత్

We will complete: పోలవరం ప్రాజెక్టు కయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.  1970ల్లో ఈ ప్రాజెక్టును తొలుత మొదలు...

ప్రజలకు వాస్తవాలు చెప్పండి: బాబు

Social Media Power: సమర్ధులు మాత్రమే అభివృద్ధిపై ఆలోచిస్తారని, చేతగానివారే మతం, కులం, ప్రాంతం గురించి మాట్లాడతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాడిద-గుర్రానికి తేడా తెలియనివారు అధికారంలోకి...

ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు: వైవీ

Sevas Soon: ఏప్రిల్ 1 నుంచి  శ్రీ‌వారి అన్ని ఆర్జిత సేవలను పునః ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆర్జిత సేవ ధరలు పెంచబోవడం లేదని...

పోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ

Polavaram Visit: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా...

Most Read