Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వారి ఆందోళనలో చిత్తశుద్ధి లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము  పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీ ఎంపిలు సిద్ధంగా ఉన్నారా అని లోక్ సభలో తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు...

స్టీల్‌ ప్లాంట్‌ అమ్మొద్దు: కేంద్రమంత్రికి వినతి

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచన ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి...

ఆగస్టు 16 నుంచి స్కూళ్ళు

రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు తొలి విడత పనులను అదేరోజు జాతికి అంకితం చేసి, రెండో విడత పనులకు శ్రీకారం చుట్టాలని, దీనికి...

అనుమతి తప్పనిసరి: యనమల

ఆర్టికల్ 293(3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అపులకు కేంద్ర అనుమతి తప్పనిసరి అని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఏ కార్పొరేషన్...

దర్శనాలు పెంచే ఆలోచన లేదు: టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ మూడో దశ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొన్ని రోజులపాటు కొనసాగిస్తామని వెల్లడించారు....

ఆత్మన్యూనత తరిమి కొట్టాలి

మహిళలు ఆత్మన్యూనత భావాన్ని తరిమి కొట్టాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపు నిచ్చారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా దిశా యాప్ పై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని...

అల్లూరి ఉత్సవాలకు రండి

స్వాతంత్ర్య సమరయోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా ఏపి బిజెపి అధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలకు హాజరు కావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి....

అప్రమత్తంగా ఉండాలి : కన్నబాబు

భారీ  వర్షాల నేపథ్యంలో  అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ అదేశాలిచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. నిన్నటి (జులై 22) వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి...

తప్పుడు ప్రచారం వద్దు : బుగ్గన

ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేసిన అప్పు గుట్టుగా చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టేందుకే పీఏసీ ఛైర్మన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని...

నెలకు రెండు సార్లు జాబ్ మేళా : మేకపాటి

ఇకపై ప్రతి జిల్లాలో నెలకు 2 సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు, ఈ మేళాలు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి...

Most Read