వైఎస్సార్సీపీ ఓటమితో కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కష్టాలను ధైర్యంగా...
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగింది. గత వారం బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐదు సంతకాలపై సిఎం బాబు చేసిన సంతకాలకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది....
రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో తనకు కేటాయించిన రూమ్ నంబర్ 208లో...
ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేసింది. మొదటగా హెచ్ ఓ డిల బదిలీలు చేసిన ప్రభుత్వం ఈసారి జిల్లాల కలెక్టర్లను మార్చింది. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి...
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని... ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మనకు పదవి ఇవ్వలేదని, కేవలం బాధ్యత ఇచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు...
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈ ఉదయం సీఆర్దీయే అధికారులు కూల్చివేసిన గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి అధికారులు మరో షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని మరో రెండు...
మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావోద్వేగంతో వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో తాను 9 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు....
తాడేపల్లి సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్దీయే కూల్చివేసింది. జేసీబీలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను నెలమట్టం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇప్పటివరకూ తాడేపల్లిలోని ఓ అద్దె...
ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నేడుతొలిసారి కొలువు తీరింది. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తరువాత డిప్యూటీ సీఎం పవన్...
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. కానీ గత ప్రభుత్వం ఈ రెంటినీ విధ్వంసం చేసిందని విమర్శించారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపిందని, రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన...