ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కృత్రిమ మేధస్సు... ఇప్పుడు ప్రపంచంలో మెజార్టీ ప్రజలు మాట్లాడుకుంటున్న ముఖ్యమైన అంశం ఇదే. ఐటితో మొదలైన ఈ ఏఐ ప్రభావం మెల్లగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్, ఆటోమేషన్ రంగాలకూ...
మొక్కలంటే చాలామందికి ప్రాణం. రకరకాల కుండీల్లో, నేలపైన పెంచి మురిసిపోతూ ఉంటారు. కొంతమంది పెరటితోటలు, మరికొందరు పూలమొక్కలు తమ ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. మొక్కలు, ఖరీదైన కుండీలు అపురూపంగా చూసుకుంటారు. వీరి కృషి...
ప్రతి పదిమందిలో కనీసం ముగ్గురు నలుగురు పరధ్యానంగానో, నిరాశగానో కనిపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న సమస్యనూ పెద్దదిగా ఆలోచించడం... ఓర్పు, సహనం తగ్గిపోవడం.. సర్దుకుపోయే ధోరణి సన్నగిల్లడం... భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం, జీవిత...
అప్పట్లో ఆస్పత్రికి వెళ్తే మన జ్వరం ఎంతో చెక్ చేయడానికి ఒక థర్మా మీటర్ ను నోట్లో పెట్టి కాసేపు ఉంచి చూసేవారు. మరికొన్ని చోట్ల చంకల్లో పెట్టి చూసేవారు. కాలక్రమేణా డిజిటల్...
గతంలో మహిళలు మిడిల్ ఏజ్ లో చిరాకుగా, భారంగా ఒక్కోసారి స్తబ్దుగా కనిపించేవారు. ఒకరకమైన నిరాశలో ఉండేవారు. ఇటీవలి కాలంలో మహిళలు స్నేహితులతో కలసి టూర్లకు వెళ్లడం, చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం...
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ మృతి చెందారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తెలుగునాట నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మందికి ఆయన తన సలహాలు, సూచనల ద్వారా ప్రేరణ కలిగించారు....
పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర లక్షలాది భక్తుల హరి బోల్, జై జగన్నాథ్ జయజయ ధ్వానాల మధ్య నయనానందకరంగా సాగింది. ఈ వార్షిక రథయాత్రకోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారు....
అనేక భాషల్లో పి వి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు,...
చాలా మంది చిన్న చిన్న వ్యాధులకు వారే మందులు కొనుక్కొని వేసుకుంటుంటారు. మరికొందరైతే మెడికల్ షాపుల వారిపై ఆధారపడతారు. కొంతమంది మాత్రం మామూలు జ్వరం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తారు. ఆన్ లైన్...