భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ అమెరికా అందజేసే ప్రతిష్టాత్మకమైన జర్నలిజం అవార్డు ‘పులిట్జర్’ కు ఎంపికయ్యారు. ఉయిఘర్ ముస్లిం ప్రజలను పెద్ద ఎత్తున సామూహిక నిర్బంధం చేసి చైనా అనుసరిస్తున్న దమన...
పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది చనిపోయారు. బెలుచిస్థాన్ ప్రావిన్సు లోని ఖుజ్దర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న బస్సును రోడ్డు మలుపు వద్ద డ్రైవర్...
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జూలై నెల 25 వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన ఎన్నికల అధికారి అబ్దుల్ రషిద్ సులేరియా ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరబాద్ లో ఎన్నికల షెడ్యూల్...
బెలుచిస్థాన్ అపారమైన సహజవనరులకు ప్రసిద్ది. భూ విస్తీర్ణంలో పాకిస్తాన్లో పెద్ద రాష్ట్రం, ఖనిజ సంపదల్లో బెలోచిస్తాన్ ఆ దేశానికి బంగారు గని లాంటిది. అయితే సంపద పంపిణీలో ఈ రోజు వరకు ఫెడరల్...
అంతర్జాతీయ వేదికపై భారత్ కు మరోసారి సముచిత స్థానం దక్కింది. ఐక్యరాజ్యసమితి ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన ఆర్థీక, సామాజిక మండలికి భారత దేశం ఎంపికైంది. ఈ మండలిలో ఇండియా 2022 నుంచి 2024...
భారత్ – నేపాల్ సంబంధాలు ఎన్నటికి విడదీయలేనివని నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి స్పష్టం చేశారు. గతంలో జరిగిన అపార్థాలను వీడి రెండు దేశాలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు....
కోవిడ్ మూలాలు లోతుగా శోధించి చైనాను దోషిగా నిలబెట్టేందుకు అమెరికా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కోవిడ్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందనే విషయాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, కోవిడ్ మూలాలను...
కరోన మహమ్మారిని ఎదుర్కునే యంత్రాంగం లేక ప్రపంచ దేశాల నుంచి సాయం అందక ఆఫ్ఘానిస్తాన్ అల్లాడుతోంది. ఆఫ్ఘన్ ను ఆదుకునేందుకు ముప్పై లక్షల వ్యాక్సిన్ డోసులు అందచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)...
భారత్ – చైనా దేశాల మధ్య నెలకొన్న సమస్యల విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా...
పాకిస్థాన్ ప్రభుత్వం చాలా కాలం తర్వాత బెలుచిస్థాన్, ఖైభర్ ఫక్తుంక్వా ప్రజలకు ఓ తీపి కబురు అందించింది. ఐదేళ్ళ అనంతరం ఈ రెండు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలకు అనుమతించింది. టెలికాం సంస్థలు ఇంటర్నెట్...