Friday, September 20, 2024
Homeజాతీయం

Mizoram: మిజోరంలో ఘోర ప్రమాదం…17 మంది మృతి

మిజోరం రాష్ట్రంలోని సాయిరంగ్ ప్రాంతంలో ఈ రోజు నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 17 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. కురుంగ్ న‌దిపై ఆ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అనేక...

Tamilanadu: స్టాలిన్ ప్రభుత్వంతో గవర్నర్ కొత్త పేచీ

తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య మరో కొత్త పేచీ మొదలైంది. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) చైర్మన్‌ నియామకంపై స్టాలిన్‌ ప్రభుత్వం పంపిన ఫైల్‌ను...

Chandrayan: చంద్రయాన్‌ విజయవంతం కోసం పూజలు

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఈరోజు సాయంత్రమే (ఆగస్ట్ 23) చంద్రుడి మీద ల్యాండ్ కాబోతోంది. జులై 14 మద్యాహ్నం 2:35 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగికెగిసిన స్పేస్‌క్రాఫ్ట్ 40...

Chandrayaan-3: ప్రకాష్‌రాజ్‌ వివాదాస్పద పోస్టు… నెటిజన్ల విమర్శలు

చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని కించపర్చేలా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌పై కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌ జిల్లాలోని బనహట్టి పోలీస్‌స్టేషన్‌లో హిందూ సంస్థల నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు....

Nuh violence: నూహ్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌…కీలక నిందితుడి అరెస్ట్

హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లాలో చెలరేగిన మతఘర్షణల్లో ఓ నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

Manipur: మణిపూర్‌లో రాజ్యాంగ సంక్షోభం?

హింస, అల్లర్లతో అట్టుడుకిన మణిపూర్‌లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. హింసాకాండపై చర్చించడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసుకు గవర్నర్‌ అనసూయ యూకీ ఆమోదం తెలుపకపోవడం చర్చనీయాంశంగా మారింది....

Abortion: సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

సుప్రీంకోర్టు ఇవాళ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. గ‌ర్భ‌వ‌తి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊర‌ట క‌ల్పించింది. ప్రెగ్నెన్సీని తొల‌గించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమ‌తి ఇచ్చింది. భార‌తీయ స‌మాజంలో వివాహ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యేక స్థానం...

Maoist : చనిపోయింది మావో నేత మల్ల రాజిరెడ్డి కాదు ?

మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తీవ్ర అనారోగ్యంతో దట్టమైన అడవిలో చనిపోయినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసు వర్గాల నుంచి అనధికార సమాచారం అందింది....

Nagpur: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది...

Delhi: ఢిల్లీలో వర్షం…ఉక్కపోత నుంచి ఉపశమనం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడుతున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. ఉదయం ఏడు గంటల వరకు 13 మిల్లీ మీటర్ల...

Most Read