Sunday, September 22, 2024
Homeజాతీయం

ఉత్తరభారతంలో చలిపులి..ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఉత్తర భారత దేశంలో శీతలగాలుల ధాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. శీతల వాతావరణం...

బెంగాల్‌ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆనంద బోస్‌పై దాడులు జరిగే అవకాశం ఉందన్న...

త్రిపుర మాజీ సీఎం ఇంటిపై దుండగులు దాడి

త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్‌ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గోమతి జిల్లా ఉదయ్‌పూర్‌లోని బిప్లబ్‌ కుమార్ దేవ్‌ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా...

ఉత్తరప్రదేశ్‌లోకి భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఢిల్లీలో ఉత్సాహంగా సాగుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 9 రోజుల విరామం తర్వాత రాహుల్ ఈ రోజు తిరిగి ప్రారంభించారు. ఈ రోజు...

నోట్ల రద్దులో కేంద్రానికి సుప్రీం సమర్థన

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని...

కశ్మీర్‌లో ఉగ్రదాడి…ముగ్గురు పౌరుల మృతి

జమ్ముకశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ముష్కర మూకలు విఫల యత్నం చేస్తున్నాయి. కొత్త ఏడాది వేళ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో దారుణానికి పాల్పడ్డారు. రాజౌరీలో చోటుచేసుకున్న అనుమానిత ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు...

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు. దాదాపు 30...

పశ్చిమ బెంగాల్లో వందేభారత్ రైలు ప్రారంభం

హౌరా – న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలు ఈ రోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి వర్చ్యువల్ విధానంలో గుజరాత్ నుంచి జెండా ఉపి ప్రారంభించారు. వారానికి ఆరు రోజులు రెండు నగరాల...

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత

ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి...

మరో పేరుతో పాపులర్ ఫ్రంట్.. కేరళలో ఎన్‌ఐఏ దాడులు

నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. పీఎఫ్‌ఐ ఆఫీస్‌ బేరర్లు,...

Most Read