Sunday, September 22, 2024
Homeజాతీయం

డెంగ్యూ గుప్పిట్లో ఉత్తరప్రదేశ్, హర్యానా

ఉత్తర భారత దేశంలో ఓ వైపు చలి పెరుగుతుంటే మరోవైపు డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యాన రాష్ట్రాలు డెంగ్యూ గుప్పిట్లో బంధిగా మారాయి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి, కాన్పూర్...

అమృత్‌సర్‌లో భూకంపం

హిమాలయాలను అనుకోని ఉన్న ప్రాంతాల్లో... ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. హిమాలయాల్లో అరుణాచల్ ప్రదేశ్...

32 ఏళ్ళ తర్వాత నళినికి విముక్తి

దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఆరుగురు వ్యక్తులకు శనివారం స్కేచ్ఛ లభించింది. ఈ కేసులో 32 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తమిళనాడులోని...

హిమాచల్ లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ మెుదలైంది. 68 అసెంబ్లీ స్థానాలు గల హిమాచల్ లో ఒకే దఫా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5:30 గంటల వరకు...

ఢిల్లీలో వాయు కాలుష్యానికి చర్మ వ్యాధులు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. ఇవాళ కూడా నగరం అంతట దుమ్ము ధూళి దట్టంగా ఉన్నాయి. ఈ క్రమంలో వాయు కాలుష్యం తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీస్తుందని వైద్య...

మతం మారిన దళితులను ఎస్సీల్లో చేర్చకపోవడం సబబే

ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జాబితా నుంచి మినహాయించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. షెడ్యూల్‌ కులాలను గుర్తించడమనేది సామాజిక అసమానతలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్సీలకు...

సామాన్య భక్తురాలిగా జగన్నాథుడి సేవలో రాష్ట్రపతి

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒడిశాకు వచ్చిన ద్రౌపది ముర్ము రెండు కిలోమీటర్లు నడిచి జగన్నాథుడిని దర్శించుకున్నారు. గురువారం పూరికి చేరుకున్న ఆమె తన కాన్వాయ్‌ను బాలాగండి ఛాక్‌ వద్ద నిలుపుదల...

గవర్నర్ హద్దుల్లో ఉంటేనే గౌరవం – సిపిఐ నారాయణ

తెలంగాణ గవర్నర్ రాజకీయ ఉపన్యాసం ఇస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా విమర్శించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటిందని, గవర్నర్ రాష్ట్రియ స్వయం సేవక్ సంఘ్ (RSS) రాసిన రాజ్యాంగం చదివిందన్నారు....

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం

నిన్న నేపాల్ లో భూకంపం తర్వాత ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదైంది....

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా..జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి దౌపది ముర్ము... జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్ర చూడ్ తో 50వ సర్వోన్నత న్యాయ మూర్తిగా...

Most Read