Monday, September 23, 2024
Homeతెలంగాణ

రేవంత్ రెడ్డి కాన్వాయ్‍కు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా...

ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గర – గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు సీఎస్ దగ్గర సమయం లేదా? అని నిలదీశారు గవర్నర్‌ తమిళిసై. కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని… మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరన్నారు తమిళిసై. గవర్నర్‌ తమిళిసై...

సిఎం బిడ్డ 33 శాతం రిజర్వేషన్ల డ్రామాలు – షర్మిల

లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బంగారం...

కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం

హైద్రాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందనీ, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా...

నేడు బండ్లగూడ, పోచారం ఫ్లాట్ల లాటరీ

రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్(1BHK-...

తెలంగాణలో ఫాక్స్ కాన్ పెట్టుబడులు

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ ( Hon Hai Fox Conn) సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి...

ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్

“పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకం “అంతర్జాతీయ...

మార్చి 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష

మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం తన నివాసంలో...

గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు

పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు....

24గంటల ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి సవాల్

రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెబుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. తాము వచ్చే ఎన్నికల్లో ఓట్లు...

Most Read