Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

మునుగోడులో మధ్యాహ్నం వరకు 41 శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు....

చిన్నారులతో రాహుల్ గాంధి క్రికెట్

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది.  హైదరాబాద్ శివారులో నిన్న రాత్రి బస చేసిన గణేష్‌ గడ్డ నుంచి 57వ రోజు రాహుల్‌ భారత్‌...

మునుగోడులో పోలింగ్ ప్రారంభం

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ ఈ రోజు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది....

హైదరాబాద్ రోడ్లపై త్వరలో… డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్,...

ధరణికి రెండేళ్ళు… 26 లక్షలకు పైగా లావాదేవీలు

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించిన ధరణి పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారానికి (నవంబర్ 2వ తేదీ)కి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు...

తెలంగాణలో అగ్గి పెట్టేందుకు బిజెపి కుట్ర – కేటిఆర్

హింస‌కే పాల్ప‌డుతామ‌నే సిద్ధాంతం మీది.. దాన్ని తిప్పికొట్టే శ‌క్తి, స‌త్తా మాకు ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కానీ మ‌ధ్య‌లో నలిగిపోయేది సామాన్యులన్నారు. భౌతికాదాడులు సరికాదు. హింస దేనికి ప‌రిష్కారం కాదన్నారు. ...

నా హత్యకు కుట్ర జరుగుతోంది – ఈటెల రాజేందర్

తనపై హత్యకు కుట్ర జరుగుతుంది. పక్కా స్కెచ్ ప్రకారమే మునుగోడులో దాడి జరిగింది. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి...

జగిత్యాల జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థానం

రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశారు కేసీఆర్...రాష్టం మీద నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబం మీద...

హైదరాబాద్ లో హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 56వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో యాత్ర  హుషారుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో రాహుల్...

టి-హబ్ సందర్శించిన ఐఏఎస్ అధికారుల బృందం

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలోని టీ హబ్ ను దాదాపు 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

Most Read